ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీమేశ్వరుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ABN, First Publish Date - 2022-08-31T07:00:09+05:30

పంచారామక్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని మంగళవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి. శ్రీసుధా కుటుంబ సమేతంగా సందర్శించారు.

న్యాయమూర్తి దంపతులకు స్వామివారి ప్రసాదం అందజేస్తున్న ఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్రాక్షారామ, ఆగస్టు 30: పంచారామక్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని మంగళవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి. శ్రీసుధా కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భీమేశ్వరస్వామివారిని, మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం న్యాయమూర్తి దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో పి.తారకేశ్వరరావు స్వామివారి ప్రసాదం, చిత్రపటాలను న్యాయమూర్తి దంపతులకు అందజేశారు. 

Updated Date - 2022-08-31T07:00:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising