ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరిలో బాలుడి మృతి

ABN, First Publish Date - 2022-07-05T06:34:24+05:30

వంగలపూడిలో గోదావరి స్నానానికి వెళ్లిన గొల్లపల్లి వీరబాబు (15) మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సీతానగరం, జూలై 4: వంగలపూడిలో గోదావరి స్నానానికి వెళ్లిన గొల్లపల్లి వీరబాబు (15) మృతిచెందాడు. సీతానగరం మండలం సింగవరంలోని బాదంశెట్టి కాలనీకి చెందినవీరబాబు అతని స్నేహితులతో కలిసి సోమవారం ఉదయం వంగలపూడిలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ శుభశేఖర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరబాబు సింగవరంలో అమ్మమ్మ వద్దనే ఉంటూ వంగలపూడి హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు.

Updated Date - 2022-07-05T06:34:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising