ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదారి తగ్గింది.. బురద మిగిలింది..

ABN, First Publish Date - 2022-08-21T05:44:53+05:30

గత వారం రోజులుగా నిలకడగా ప్రవహిస్తూ భయ పెడుతున్న గోదావరి శనివారం తగ్గుముఖం పట్టింది.

బురదమయంగా మారిన కొవ్వూరు గోష్పాదక్షేత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, ఆగస్టు 20 : గత వారం రోజులుగా నిలకడగా ప్రవహిస్తూ భయ పెడుతున్న గోదావరి శనివారం తగ్గుముఖం పట్టింది. గోదావరి ఘాట్లు నీటి నుంచి బయటపడ్డాయి. వరద తగ్గుముఖం పట్టడంతో  కొవ్వూరు గోష్పదక్షేత్రం బురదమయమైంది.ఆలయాల్లోను బురద చేరుకోవడంతో సిబ్బంది శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు.గోష్పదక్షేత్రంలో అయ్యప్ప గుడి ఎదురుగా భక్తుల కోసం ఏర్పాటుచేసిన సిమెంటు బెంచీలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. వరద ముంపుతో క్షేత్రం అంతా కకావికలంగా మారిందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. వరద ముంపుతో క్షేత్రంలో చేరుకున్న బురదను భక్తుల సౌకర్యార్థం త్వరితగతిన తొలగించాలని భక్తులు కోరుతున్నారు.


Updated Date - 2022-08-21T05:44:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising