ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు రైతులకు ఉచిత భోజనం

ABN, First Publish Date - 2022-09-17T05:34:37+05:30

పిఠాపురం, సెప్టెంబరు 16: వివిధ ప్రాంతాల నుంచి పిఠాపురంలోని పశువుల సంతకు తరలివచ్చే రైతులకు ఉచిత భోజనం సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్టు సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జ్యోతుల శ్రీనివాస్‌ తెలిపారు. పశువుల సంత జరిగే ప్రతి శనివారం ఈ సదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం, సెప్టెంబరు 16: వివిధ ప్రాంతాల నుంచి పిఠాపురంలోని పశువుల సంతకు తరలివచ్చే రైతులకు ఉచిత భోజనం సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్టు సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జ్యోతుల శ్రీనివాస్‌ తెలిపారు. పశువుల సంత జరిగే ప్రతి శనివారం ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని చెప్పారు. శనివారం మధ్యాహ్నం 12గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని, సంతకు వచ్చే రైతు లు, ఇతరులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Updated Date - 2022-09-17T05:34:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising