ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-09-10T06:21:42+05:30

సీతానగరం మండలం సింగవరంలో శుక్రవారం ఉదయం విద్యుతాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. దోసకాయలపల్లికి చెందిన దొండపాటి బాలకృష్ణ (26) సింగవరంలో ఓ రైతుకు చెందిన పామాయిల్‌ తోటలో పామాయిల్‌ గెలలు కోసే పనికి వచ్చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతానగరం, సెప్టెంబరు 9: సీతానగరం మండలం సింగవరంలో శుక్రవారం ఉదయం విద్యుతాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. దోసకాయలపల్లికి చెందిన దొండపాటి బాలకృష్ణ (26) సింగవరంలో ఓ రైతుకు చెందిన  పామాయిల్‌ తోటలో పామాయిల్‌ గెలలు కోసే పనికి వచ్చాడు. గెలలు కోస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. బాలకృష్ణ భార్య ప్రస్తుతం గర్భిణి కాగా 14 నెలలు పాప ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శుభశేఖర్‌ తెలిపారు.

Updated Date - 2022-09-10T06:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising