ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ షాక్‌తో టెన్త్‌ విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2022-09-10T06:20:45+05:30

ప్రత్తి పాడులో విద్యుత్‌ షాక్‌కు గురై పదో తరగతి విద్యార్థి మృతిచెందాడు. స్థానిక హైస్కూల్లో చదువుతున్న తోట శ్రీ గణేష్‌ గంగామణిదుర్గపవన్‌ శుక్ర వారం తన ఇంటి సమీపంలో విద్యుత్‌ సరఫరా ఇనుపరాడ్‌ను పట్టుకోవడంతో ప్రమాదానికి గురై మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్తిపాడు, సెప్టెంబరు 9: ప్రత్తి పాడులో విద్యుత్‌ షాక్‌కు గురై పదో తరగతి విద్యార్థి మృతిచెందాడు.   స్థానిక హైస్కూల్లో చదువుతున్న తోట శ్రీ గణేష్‌ గంగామణిదుర్గపవన్‌ శుక్ర వారం తన ఇంటి సమీపంలో విద్యుత్‌ సరఫరా ఇనుపరాడ్‌ను పట్టుకోవడంతో ప్రమాదానికి గురై మృతిచెందాడు. గణేష్‌కు తండ్రి లేడు. తల్లి కుట్టు మిషన్‌ పనిచేస్తూ పోషి స్తోంది. ఒక్క గానొక్క కుమారుడు మృతిచెందడంతో ఆమె కన్నీరు మున్నీరుగా విల పిస్తోంది. తోడు ఉంటాడనుకున్న కొడు కు ఇలా దూరమైపోయాడని రోది స్తోంది.

Updated Date - 2022-09-10T06:20:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising