ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర నిర్వహించడానికి మంత్రులకు సిగ్గుండాలి: Harshakumar

ABN, First Publish Date - 2022-05-30T21:44:38+05:30

వైసీపీ మంత్రులపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

East Godavari: వైసీపీ (YCP) మంత్రులపై మాజీ ఎంపీ హర్షకుమార్ (Harshakumar) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర (Bus Yatra) నిర్వహించడానికి మంత్రులకు సిగ్గుండాలని అన్నారు. అసలు బస్సు యాత్ర చేసే అర్హత మంత్రులకు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో దళితులకు చెందిన 22 పథకాలు రద్దు చేశారని ఆరోపించారు. అనంతబాబు డ్రైవర్ హత్య ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతబాబును రక్షించేందుకు పోలీసులు, ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కోనసీమ వివాదంలో ప్రభుత్వమే ప్రథమ ముద్దాయని, అమలాపురం రణరంగంపై సీబీఐతో విచారణ జరిపించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-05-30T21:44:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising