East godavari జిల్లాలో విజృంభిస్తున్న కరోనా
ABN, First Publish Date - 2022-01-10T13:51:02+05:30
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది.
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రాజమండ్రి త్రీ టౌన్ సీఐ, ఎస్ఐలతో పాటు తొమ్మిది మంది సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రైవేట్ ల్యాబరేటరీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న బాధితులు...హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. కాగా... కరోనా నిబంధనల అమలుపై అధికారులు నిర్లక్ష్యంగా ఉండటంపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Updated Date - 2022-01-10T13:51:02+05:30 IST