ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: చేతబడి చేస్తున్నారంటూ ఇద్దరిపై హత్యాయత్నం

ABN, First Publish Date - 2022-03-14T15:06:59+05:30

తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం రాంగోపాలపురంలో దారుణం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం రాంగోపాలపురంలో దారుణం జరిగింది. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులపై గ్రామస్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గోపమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా... వెంకటేష్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-03-14T15:06:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising