ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఈఎల్‌ఈడీ పరీక్షలకు మార్చి 12లోపు ఫీజు చెల్లించాలి

ABN, First Publish Date - 2022-03-04T05:55:17+05:30

డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ) మొదటి సెమిస్టర్‌ పరీక్షలు 2020-2022 బ్యాచ్‌కు సంబంధించి ఈఏడాది ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడరూరల్‌, మార్చి 3: డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ) మొదటి సెమిస్టర్‌ పరీక్షలు 2020-2022 బ్యాచ్‌కు సంబంధించి ఈఏడాది ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజును ఎటువంటి అపరాధ రుసుము లేకుండా మార్చి 10 వరకు, రూ.50 అపరాధ రుసుముతో 12లోపు చెల్లించాలని డీఈవో ఎస్‌.అబ్రహాం తెలిపారు. అదే విధంగా సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్‌ పరీక్ష రుసుమును ప్రభుత్వ ఖాతాకు మార్చి 17లోపు, నామినల్‌ రోల్స్‌, ఆన్‌లైన్‌ దరఖాస్తులను డీఈవో కార్యాలయంలో ఈనెల 21లోపు సమర్పించాలన్నారు. ఆన్‌లైన్‌లో శుక్రవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రెగ్యులర్‌ విద్యార్థులకు పరీక్ష రుసుము రూ.150 కాగా రెగ్యులర్‌, ప్రైవేట్‌ విద్యార్థులు నామినల్‌ రోల్స్‌ ప్రత్యేకంగా సమర్పించాలని ఫీజును గేట్‌ వే ద్వారా మాత్రమే చెల్లించాలని డీఈవో సూచించారు.

Updated Date - 2022-03-04T05:55:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising