ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముమ్మరంగా రుణాల రికవరీ

ABN, First Publish Date - 2022-06-30T05:46:23+05:30

ప్రత్తిపాడు, జూన్‌ 29: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ ఆధ్వర్యంలో పనిచేసే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రాఽథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు రుణాల రికవరీ ముమ్మరం చేయాలని డీసీసీబీ డీజీఎం ఎం.శ్రీధర్‌ చౌదరి సూచించారు. మండలంలోని ధర్మవరం పీఏసీఎ్‌సను బుధవా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీసీసీబీ డీజీఎం శ్రీధర్‌ చౌదరి  

ప్రత్తిపాడు, జూన్‌ 29: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ ఆధ్వర్యంలో పనిచేసే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రాఽథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు రుణాల రికవరీ ముమ్మరం చేయాలని డీసీసీబీ డీజీఎం ఎం.శ్రీధర్‌ చౌదరి సూచించారు. మండలంలోని ధర్మవరం పీఏసీఎ్‌సను బుధవారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. డీజీఎం మాట్లాడుతూ పీఏసీఎ్‌సలో ఎన్‌పీఎ 5.6శాతం ఉం దని దీన్ని 5శాతానికి తీసుకొచ్చే విధంగా జిల్లావ్యాప్తంగా రికవరీలపై దృష్టి సారించినట్టు తెలిపారు. ధర్మవరం సొసైటీపరిధిలో రెండేళ్లుగా రికవరీలు లేవని, ప్రస్తుతం ఈ సొసైటీ పరిధిలో రుణాల రికవరీలు వేగవంతమయ్యాయని తెలిపా రు. ప్రత్తిపాడు బ్రాంచ్‌ మేనేజర్‌ ఎస్‌ఏ నాయుడు, డీసీసీబీ కాకినాడ సీసీ ఎం.నాగేశ్వరరావు, స్థానిక సొసైటీ సిబ్బంది డీవీ సూర్యం, బోడా రాజు, డి.శివ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-30T05:46:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising