ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టర్‌ కార్యాలయంలోకి వైసీపీ కార్యకర్తలు

ABN, First Publish Date - 2022-04-05T06:25:05+05:30

రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్‌ కార్యాలయం సోమవారం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం రూరల్‌, ఏప్రిల్‌ 4: రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్‌ కార్యాలయం సోమవారం ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొన్ని అనుకోని సంఘటనలు చోటుచేసుకున్నాయి. కార్యాలయం ప్రారంభించాక కార్యాలయంలోకి ప్రభుత్వాధికారులను అనుమతించలేదు. ప్రొటోకాల్‌ ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యేలను అనుమతించారు. అయితే వారితోపాటు వారి అనుచరగణం కూడా భారీగానే కార్యాలయంలోకి ప్రవేశించారు. ఇంతవరకు బాగానేవుంది. అయితే ప్రభుత్వం శాఖల అధికారులను మాత్రం పోలీసులు అనుమతించలేదు. కలెక్టర్‌ కార్యాలయం ముఖద్వారం లోపల గడియపెట్టి వైసీపీ నాయకులను లోపలికి అనుతించి అధికారులను బయట పెట్టారు. దీంతో తొలిరోజునే ప్రభుత్వాధికారులకు చుక్కెదురైంది. రెవెన్యూ, విద్యుత్‌, వెటర్నరీ  తదితర శాఖ అధికారులు కలెక్టర్‌ కార్యాలయం బయట వేచి ఉండడం కనిపించింది.

Updated Date - 2022-04-05T06:25:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising