ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోడి పందేలపై దాడి.. ఏడుగురి అరెస్టు

ABN, First Publish Date - 2022-01-29T06:51:37+05:30

మండలంలోని మసకపల్లి సమీపంలోని లంక పొలాల్లో శుక్రవారం తెల్లవారుజామున కోడి పందేలపై దాడి చేసినట్టు ఎస్‌ఐ కె.చిరంజీవి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 30 బైక్‌లు, 2 కార్లు, 2 కోళ్లు, రూ.50,270 నగదు స్వాధీనం 

కె.గంగవరం, జనవరి 28: మండలంలోని మసకపల్లి సమీపంలోని లంక పొలాల్లో శుక్రవారం తెల్లవారుజామున కోడి పందేలపై దాడి చేసినట్టు ఎస్‌ఐ కె.చిరంజీవి తెలిపారు. ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి 30 బైక్‌లు, రెండు కార్లు, రెండు కోళ్లతోపాటు రూ.50270 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. 

Updated Date - 2022-01-29T06:51:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising