ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సు-లారీ ఢీ

ABN, First Publish Date - 2022-07-01T06:28:37+05:30

చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని సుకుమామిడి రెండో మలుపులో శుక్రవారం సీలేరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొ న్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లారీ డ్రైవర్‌ మృతి
మోతుగూడెం, జూన్‌ 30: చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని సుకుమామిడి రెండో మలుపులో శుక్రవారం  సీలేరు నుంచి విజయవాడ వెళ్తున్న  ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొ న్నాయి. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన లారీ డ్రైవర్‌ పల్లపు రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ నవగూడ గ్రామంలో ఉపాద్యాయురాలిగా పనిచేస్తున్న మిరియాల దివ్య,   చింతూరు మండలం ఇంతులూరు గ్రామంలో పనిచేస్తున్న మరో ఉపా ధ్యాయురాలు నాగలక్ష్మి, ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ తీవ్ర గాయాలపాలయ్యారు. బస్సులోని మిగిలిన 16 మందికి గాయా లయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తర లించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-07-01T06:28:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising