ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నవరం బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదని సర్పంచ్‌ల ఆందోళన

ABN, First Publish Date - 2022-06-07T07:14:08+05:30

సోమవారం మండల ప్రజా పరిషత్‌ కా ర్యాలయం ఆవరణలోని సమావేశ మందిరంలో ఎంపీపీ కారం లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశం రసాబాసగా సాగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరరామచంద్రాపురం, జూన్‌ 6 : సోమవారం మండల ప్రజా పరిషత్‌ కా ర్యాలయం ఆవరణలోని సమావేశ మందిరంలో ఎంపీపీ కారం లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశం రసాబాసగా సాగింది. ముందుగానే గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ప్లే కార్డులతో ఆందోళన చేప ట్టారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ ప్రదీప్‌కుమార్‌ మాట్లాడుతూ అన్నవరం వాగుపై బ్రిడ్జి (చప్టా) కొ ట్టుకుపోయి మూడు సంవత్సరాలు కావవ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. వర్షాలు వచ్చినా తాత్కాలికంగా ఏర్పాటుచేసిన చప్టా కొట్టుపోతుందని,  మండలంలోని 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతా బయి. అనంతరం సర్వసభ్య సమావేశం అంతంత మాత్రంగానే జరిగింది. 

Updated Date - 2022-06-07T07:14:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising