ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడ్డగోలు పాలనను ప్రజలకు వివరించాలి

ABN, First Publish Date - 2022-04-10T06:26:32+05:30

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పి.గన్నవరం, ఏప్రిల్‌ 9: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని  టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్‌  పేర్కొన్నారు. ముంగండపాలెం శివారు గాజులగుంటలో జరిగిన టీడీపీ గౌరవసభలో వారు పాల్గొని మాట్లాడారు. గ్రామశాఖ అధ్యక్షుడు గునిశెట్టి శ్రీను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ అంబటి భూలక్ష్మి, తోలేటి సత్తిబాబు, బొండాడ నాగమణి, మందపాటి కిరణ్‌కుమార్‌, చొల్లంగి సత్తిబాబు, పెచ్చెటి వీరవెంకటసత్యనారాయణ, మట్టపర్తి రామకృష్ణ, ఉండ్రాజవరపు శ్రీనివాసరావు, శేరు శ్రీనుబాబు, గుత్తుల సోమచంద్రరావు, యాండ్ర శ్రీనివాసరావు, ఆరుమిల్లి లాల్‌బాబు, మట్టపర్తి నాగరాజు, ఎం.సూరిబాబు, పైడి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-04-10T06:26:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising