ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ పింఛన్లు మంజూరు: మంత్రి

ABN, First Publish Date - 2022-01-03T06:14:49+05:30

రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతీ వ్యక్తికి పార్టీలకతీతంగా పింఛన్లు మంజూరు చేస్తున్నామని బీసీ సంక్షేమశాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్రాక్షారామ, జనవరి 2: రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతీ వ్యక్తికి పార్టీలకతీతంగా పింఛన్లు మంజూరు చేస్తున్నామని బీసీ సంక్షేమశాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆదివారం రామచంద్రపురం మండల పరిషత్‌ కార్యాలయంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎంపీపీ అంబటి భవానీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి వేణు మాట్లాడారు.  సమావేశంలో వైస్‌ ఎంపీపీ శాకా బాబి, ఎంపీడీవో నాగేశ్వరశర్మ, వైసీపీ నాయకుడు టేకుమూడి సత్యనారాయణ, పలు గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, పింఛను లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-03T06:14:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising