ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నివర్గాల ప్రజలకు ఇబ్బంది

ABN, First Publish Date - 2022-07-01T06:41:18+05:30

వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరి స్థితి సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మలికిపురం, జూన్‌ 30: వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరి స్థితి సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. కేశనసల్లి, పడమటిపాలెంలలో నిర్వ హించిన బాదుడేబాదుడు కార్యక్రమంలో ఆయన మాటా ్లడారు. వైసీపీప్రభుత్వం అప్పులమీదే నడుస్తుందని, ఈమూడే ళ్లలో రూ.8లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. ఈఅప్పులకు వడ్డీలు కట్టడానికి నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచే శారన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బం దుల్లో కూరుకుపోయారన్నారు. సర్పంచ్‌ యెనుముల నాగు, ఎం.కొండలరావు, అడ్డాల కాశీవిశ్వేశ్వరరావు, రుద్రరాజు వెంక ట్రామరాజు, కేతా శ్రీనివాస్‌, మంగెన భూదేవి, బందెల పద్మ, అడబాల సాయిబాబు, అడబాల యుగంధర్‌, అంబటి చిన్నా, రాపాక ఆనంద కుమార్‌, చెల్లుబోయిన హరికృష్ణపాల్గొన్నారు.



Updated Date - 2022-07-01T06:41:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising