ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN, First Publish Date - 2022-06-11T06:31:22+05:30

సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామచంద్రపురం, జూన్‌ 10: సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. స్థానిక 11వ సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి  పాల్గొన్నా రు.  లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సంక్షేమ పథకాల ద్వారా వారు పొందుతున్న లబ్ధిని స్వయంగా చదివి వినిపించారు. అనంతరం వారికి సంబందిత పత్రా లను అందజేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ గాధంశెట్టి శ్రీదేవి, పట్టణ కన్వీనర్‌ గాధంశెట్టి శ్రీధర్‌, కోఆప్షన్‌ మెంబర్‌ గుబ్బల గణపతిరావు, పాల్గొన్నారు.

Updated Date - 2022-06-11T06:31:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising