ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రహారం భూములపై సమగ్ర సర్వే : కాకినాడఆర్డీవో

ABN, First Publish Date - 2022-12-31T23:29:50+05:30

పిఠాపురం పట్టణంలోని అగ్రహారంలో ఉన్న ప్రభుత్వ భూములపై సమగ్ర సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని కాకినాడ ఆర్డీవో బీవీ రమణ ఆదేశించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం, డిసెంబరు 31: పిఠాపురం పట్టణంలోని అగ్రహారంలో ఉన్న ప్రభుత్వ భూములపై సమగ్ర సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని కాకినాడ ఆర్డీవో బీవీ రమణ ఆదేశించారు. అగ్రహారంలోని భూములను ఆర్డీవో పరిశీలించారు. భూములు సర్వే చేసి ఏ విధమైన పట్టాలు మంజూరు చేశారు తదితర వివరాలు అందజేయాలని సూచించారు. ఆయన వెంట పిఠాపురం తహసీల్దారు పి.త్రినాథరావు, సర్వేయర్‌ సత్యనారాయణ, మునిసిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారి శ్రీనివాసరావు ఉన్నారు.

Updated Date - 2022-12-31T23:29:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising