ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గేదెను ఢీకొట్టి ఒకరి మృతి

ABN, First Publish Date - 2022-07-01T06:23:04+05:30

రాజానగరం శివారు సూర్యారావుపేటలో గేదెను ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజానగరం, జూన్‌ 30 : రాజానగరం శివారు సూర్యారావుపేటలో గేదెను ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. జలగం మహేష్‌ కుమార్‌ (42)  గైట్‌ కళాశాలలో ఫాక్యల్టీగా పనిచేస్తూ, కళాశాల క్వార్టర్స్‌లో నివాసం ఉంటు న్నాడు. గురువారం రాత్రి మోటార్‌ సైకిల్‌పై రాజానగరం వచ్చి తిరిగి వెళ్తూ మార్గమధ్యలో సూర్యారావుపేట వద్ద గేదెను ఢీకొన్నాడు.ప్రమాదంలో మహేష్‌ కుమార్‌ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు, ప్రమాదంలో గేదెకు కాలు విరిగినట్టు తెలుస్తోంది. రాజానగరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-07-01T06:23:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising