ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గమ్మ దీవెనలు అందరిపైనా ఉండాలి

ABN, First Publish Date - 2022-10-05T08:26:01+05:30

దుర్గమ్మ దీవెనలు అందరిపైనా ఉండాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజలకు గవర్నర్‌, టీడీపీ దసరా శుభాకాంక్షలు

అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి):  రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తదితర ప్రముఖులు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు వెల్లివిరియాలని, రాష్ట్రం సుభిక్షంగా, సుసంపన్నమై వెలగాలని వారు ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి.. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, బుధవారం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మను దర్శించుకొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.  


Updated Date - 2022-10-05T08:26:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising