ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ నోటీసులపై చర్యలు తీసుకోవద్దు: పోతిన మహేష్‌

ABN, First Publish Date - 2022-10-07T03:29:02+05:30

రైల్వే డీఆర్‌ఎంని కలిసిన జనసేన నేత పోతిన మహేష్ గురువారం కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రైల్వే డీఆర్‌ఎంని జనసేన నేత పోతిన మహేష్ గురువారం కలిశారు. పాత రాజరాజేశ్వరిపేట వాసుల ఇళ్ల పట్టాల సమస్యపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత రాజరాజేశ్వరిపేట వాసులకు ఇచ్చిన నోటీసులపై చర్యలు తీసుకోవద్దని డిమాండ్ చేశారు. దాదాపు 40 ఏళ్లుగా  వారు అక్కడే నివాసముంటున్నారని, వారికి తగిన న్యాయం జరిగేంతవరకు రైల్వే అధికారులు చర్యలు తీసుకోవద్దని పోతిన మహేష్‌ కోరారు.

Updated Date - 2022-10-07T03:29:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising