ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింహం వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి: వెల్లంపల్లి

ABN, First Publish Date - 2022-04-06T21:27:15+05:30

తనపై టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న చేసిన ఆరోపణలకు మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తనపై టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న చేసిన ఆరోపణలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ వివరణ ఇచ్చారు.  బుద్దాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సింహం వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయని ఆయన  అన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో బుద్దా వెంకన్న మాట్లాడతారని ఆయన ఆరోపించారు. అవినీతిపై ఆధారాలు ఉంటే చూపించాలని బుద్దాకు మంత్రి వెల్లంపల్లి సవాల్ విసిరారు. గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జనసేన అధినేత పవన్‌ అన్నారని, పవన్‌ మరో సమావేశం పెట్టడానికి నెల పట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. పవన్‌లాంటి నాయకుడు ఏపీ ప్రజలకు అవసరం లేదని వెల్లంపల్లి అన్నారు. 


కొబ్బరి చిప్పల దొంగకు దేవాదాయ శాఖ ఇస్తే.. కోట్ల రూపాయలు కొల్లగొట్టారని మంత్రి  వెల్లంపల్లి పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  రూ. 1525 కోట్లను   వెల్లంపల్లి  దోచుకున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిని సీఎం జగన్ రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-04-06T21:27:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising