ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుకార్లను ఎవరూ నమ్మవద్దు: డీఐజీ పాలరాజు

ABN, First Publish Date - 2022-05-25T02:09:03+05:30

కోనసీమ జిల్లా కొనసాగించాలని జేఏసీ నేతలు, యువకులు ఆందోళనకు దిగాయి. పోలీసులు అడ్డుకోవడం పరిస్థితి ఉద్రిక్తంగా....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం: కోనసీమ జిల్లా (Konaseema District)ను కొనసాగించాలని జేఏసీ నేతలు, యువకులు ఆందోళనకు దిగాయి. కలెక్టరేట్ భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  మంత్రి విశ్వరూప్ (Minister Viswaroop), ఎమ్మెల్యే సతీశ్ (Satish) ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. పరిస్థితిని డీఐజీ పాలరాజు (DIG Palaraju) సమీక్షించారు. ఆందోళనకారులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారని ఆయన చెప్పారు. దాడులు చేసిన ఆందోళనకారులపై చర్యలు ఉంటాయన్నారు. సీసీఫుటేజ్‌ ద్వారా ఆందోళనకారులను గుర్తిస్తామని... అమలాపురం పూర్తిగా పోలీసుల ఆధీనంలోనే ఉందని చెప్పారు. పుకార్లను ఎవరూ నమ్మవద్దని.. హింసాత్మక సంఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  యువత హింసకు పాల్పడి భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని డీఐజీ పాలరాజు సూచించారు. 


Updated Date - 2022-05-25T02:09:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising