ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల సొమ్ముతో పత్రికా ప్రకటనల్లో అసత్యాలు: దూళిపాళ్ళ

ABN, First Publish Date - 2022-01-02T18:24:31+05:30

ప్రజల సొమ్ముతో పత్రికా ప్రకటనల్లో అసత్యాలు చెబుతున్నారని టీడీపీ నేత దూళిపాళ్ళ నరేంద్ర తీవ్ర స్థాయిలో విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రజల సొమ్ముతో పత్రికా ప్రకటనల్లో అసత్యాలు చెబుతున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫించన్ రూ.250 పెంచి పెద్దఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. రూ. 500 ఉన్న ఫించన్ వేయి రూపాయలు చేసి ఆపై వేయి నుంచి రూ. 2 వేలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 54 లక్షల మందికి ఫించన్ ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. అసత్యాల ప్రచారానికి సీఎం జగన్ తెరతీశారని దూళిపాళ్ళ నరేంద్ర విమర్శించారు.

Updated Date - 2022-01-02T18:24:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising