ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అలాగైతే టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేశారు’

ABN, First Publish Date - 2022-07-10T01:43:42+05:30

జగన్ చేసేదీ రైతు వంచన పాలన అని టీడపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. పరిటాల రైతు పోరు సభలో ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్: జగన్ చేసేదీ రైతు వంచన పాలన అని టీడపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. పరిటాల రైతు పోరు సభలో ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..  రైతు భరోసా కేంద్రాలు... వైసీపీ నేతలు దోచుకోవడానికి సరిపోతుందన్నారు. 151 సీట్లు వచ్చిన జగన్ టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేశారని? ప్రశ్నించారు. మోసం, నయవంచన జగన్ రక్తంలో ఉందని మండిపడ్డారు. దుష్టచతుష్టయం అంటే జగన్ అని, సాయిరెడ్డి, సజ్జల, వైవి సుబ్బారెడ్డి, కొడాలి నానిని తంతే పశువుల పాకాలో పడ్డారని విమర్శించారు. వైసీపీలో నాని స్థానం ఎంటో అందరికీ అర్థమై పోయిందన్నారు.

Updated Date - 2022-07-10T01:43:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising