ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొంతమంది వ్యక్తులను మంత్రులను చేస్తే.. సామాజిక న్యాయం జరగదు: ధర్మాన

ABN, First Publish Date - 2022-05-26T16:14:42+05:30

రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులను మంత్రులను చేస్తే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం : రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులను మంత్రులను చేస్తే.. సామాజిక న్యాయం జరగదన్నారు. అన్నివర్గాల వారికి సంక్షేమం అందించడమే సామాజిక న్యాయమన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. బస్సు యాత్రలో భాగంగా నాలుగు చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తామని ధర్మాన తెలిపారు.

Updated Date - 2022-05-26T16:14:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising