ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజీపీ సవాంగ్‌ శారదా పీఠం సందర్శన

ABN, First Publish Date - 2022-02-13T02:46:54+05:30

విశాఖలోని శారదా పీఠాన్ని శనివారం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సందర్శించారు. పీఠం అధిష్ఠాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తి: విశాఖలోని శారదా పీఠాన్ని శనివారం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సందర్శించారు. పీఠం అధిష్ఠాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిలను కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. శారదా పీఠం వార్షికోత్సవాలకు అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయానని పీఠాధిపతితో డీజీపీ చెప్పారని పీఠం శ్రీకార్యం తెలిపింది. డీజీపీ వెంట శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ రవిశంకర్‌, గ్రేహౌండ్స్‌ అడిషనల్‌ డీజీ ఆర్కే మీనా, విశాఖ రేంజ్‌ ఐజీ కాళిదాసు రంగారావు ఉన్నారు.

Updated Date - 2022-02-13T02:46:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising