ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలుకు చెందిన ఒక కేసులో కోర్టుకు హాజరైన DGP

ABN, First Publish Date - 2022-09-30T17:17:10+05:30

కర్నూలుకు చెందిన ఒక కేసులో రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendanath Reddy) కోర్టుకు హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు : కర్నూలుకు చెందిన ఒక కేసులో రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendanath Reddy) కోర్టుకు హాజరయ్యారు. పౌరసరఫరాల శాఖ (Civil Supplies Department), పోలీసులు నిర్వహించిన దాడుల్లో రేషన్ బియ్యం వాహనాలు స్వాధీనం చేసుకోవడంపై మిల్లు యజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టు (High Court) ఇచ్చిన ఆదేశాలను పోలీసులు పాటించకపోవడంపై హైకోర్టు గత వాయిదా సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. గత వాయిదా సందర్భంగా డీజీపీని కోర్టుకు రావాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు డీజీపీ కోర్టుకు హాజరయ్యారు.

Updated Date - 2022-09-30T17:17:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising