ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Devineni Uma: దసపల్లా భూమిని కాజేయాలనే..

ABN, First Publish Date - 2022-10-12T03:08:14+05:30

ఎన్టీఆర్: వైసీపీ నేతలు విశాఖలో దసపల్లా భూమిని కాజేస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. స్థలాలపై తాడేపల్లి ప్యాలెస్ కన్నుపడిందని విమర్శించారు. విజయసాయి రెడ్డి ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రను దోచుకోవడం.. దాచుకోవడమేనా అభివృద్ధా అంటే? అని మండిపడ్డారు. జగన్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు పూర్తి బినామీ విజయసాయేనని ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్: వైసీపీ నేతలు విశాఖలో దసపల్లా భూమిని కాజేస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. స్థలాలపై తాడేపల్లి ప్యాలెస్ కన్నుపడిందని విమర్శించారు. విజయసాయి రెడ్డి ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రను దోచుకోవడం.. దాచుకోవడమేనా అభివృద్ధా అంటే? అని మండిపడ్డారు. జగన్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు పూర్తి బినామీ విజయసాయేనని ఆరోపించారు.  

Updated Date - 2022-10-12T03:08:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising