ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో లాంతర్లు, సెల్ ఫోన్ లైట్ల వెలుగులో విద్యార్థుల చదువులు: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2022-04-28T18:23:01+05:30

దేవినేని ఉమామహేశ్వరరావు జగన్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జగన్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ఏపీలో లాంతర్లు, సెల్ ఫోన్ లైట్ల వెలుగులో విద్యార్థుల చదువులు... కరెంటు కోతలతో పరీక్షల వేళ టెన్త్, ఇంటర్ విద్యార్ధుల ఇక్కట్లు.. విద్యుత్ బిల్లులు తల్లిదండ్రులకు షాక్ కొడుతుంటే, కరెంట్ కోతలు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.. ఇది మీ అసమర్థపాలనకు నిదర్శనంకాదా?’’ అంటూ దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-28T18:23:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising