ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇడుపులపాయలో విద్యార్థినులపై బెదిరింపులకు దిగుతారా?: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2022-03-21T17:27:54+05:30

అర్ధరాత్రి ఆడపిల్లలను వాడుకలో లేని శిథిల భవనాలకు తరలింపు దుర్మార్గమని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : అర్ధరాత్రి ఆడపిల్లలను వాడుకలో లేని శిథిల భవనాలకు తరలింపు దుర్మార్గమని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా విమర్శించారు. ఇడుపులపాయలో 6500 మంది విద్యార్థినులపై బెదిరింపులకు దిగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో కూడా వసతులు లేవంటూ విద్యార్థులను తరలించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇలాకాలో వసతి, భోజనం కోసం విద్యార్థినులు నిరసనకు దిగారని... మీ పాలనా వైఫల్యానికి ఇది నిదర్శనం కాదా అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

Updated Date - 2022-03-21T17:27:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising