ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర ఆదాయాన్ని పతనావస్థకు చేర్చారు: దేవినేని ఉమా

ABN, First Publish Date - 2022-01-11T22:50:21+05:30

ఏపీలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే అభివృద్ధి మాత్రం దిగిపోతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే అభివృద్ధి మాత్రం దిగిపోతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. జగన్ తప్పుడు నిర్ణయాల వల్ల ఉద్యోగ, ఉపాధి కోల్పోయారని మండిపడ్డారు. ప్రకృతి ఇచ్చిన ఇసుకనూ సామాన్యులకు అందకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పతనావస్థకు చేర్చారని చెప్పారు. డ్వాక్రా మహిళలు, విద్యార్దుల సొమ్మునూ లాక్కున్నారని ఆరోపించారు. 

Updated Date - 2022-01-11T22:50:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising