ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమీషన్లకు కక్కుర్తిపడి థర్మల్‌ పవర్‌ స్టేషన్లను భ్రష్టు పట్టించారు: దేవినేని ఉమా

ABN, First Publish Date - 2022-02-05T23:41:08+05:30

కమీషన్లకు కక్కుర్తిపడి థర్మల్‌ పవర్‌ స్టేషన్లను భ్రష్టు పట్టించారు: దేవినేని ఉమా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో విద్యుత్‌రంగం సంక్షోభంలో పడిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి థర్మల్‌ పవర్‌ స్టేషన్లను భ్రష్టు పట్టించారని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యుత్‌ బిల్లులు పెంచి ఎంత డబ్బు వసూలు చేశారో.. వ్యవసాయరంగానికి ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-02-05T23:41:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising