ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై దేవినేని ఉమా ఫైర్‌

ABN, First Publish Date - 2022-01-12T22:35:26+05:30

జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్‌ అయ్యారు. పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతులు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షలతో ప్రజాగ్రహానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్‌ అయ్యారు. పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతులు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షలతో ప్రజాగ్రహానికి  జగన్ సర్కార్ గురైందన్నారు. కేంద్ర జల వనరులశాఖ మంత్రి, ఆర్థికమంత్రి, ప్రధానికి ఇచ్చిన వినతి పత్రాలను జగన్ ప్రభుత్వం మీడియా ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కొన్ని చానెళ్ళ ప్రసారాలను వీక్షించవద్దన్న అధికారపార్టీ తీరుపై ఉమా మండిపడ్డారు.

Updated Date - 2022-01-12T22:35:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising