ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూన్ 25 నుంచి దేవినేని పాదయాత్ర

ABN, First Publish Date - 2022-06-14T17:02:38+05:30

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని ప్రభుత్వం వెంటనే రోడ్లను బాగుచేయాలని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని ప్రభుత్వం వెంటనే రోడ్లను బాగుచేయాలని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.  జూన్ 25నుంచి దేవినేని ఉమా పాదయాత్ర చేపట్టనున్నారు.దుగ్గిరాలపాడు నుంచి జి.కొండూరు వరకు ఉమా పాదయాత్ర కొనసాగనుంది.  ప్రభుత్వం రహదారుల మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర చేస్తున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధ్వాన్నంగా మారిన దుగ్గిరాలపాడు-జి.కొండూరు రోడ్డు.. మరమ్మతుపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. రోడ్లు మరమ్మతు చేయకపోవడంపై ఏడు గ్రామపంచాయతీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా రోడ్ల బాగుచేయాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-06-14T17:02:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising