ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వారిపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది’

ABN, First Publish Date - 2022-01-16T17:45:52+05:30

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న అరవింద్ బాబుపై పోలీసులు దాడి చేయడం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న అరవింద్ బాబుపై పోలీసులు దాడి చేయడం నియంతృత్వ పాలనకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే రాష్ట్రపతి పరిపాలన మినహా మరేవిధమైన ఉత్తమ మార్గం కనిపించడం లేదన్నారు. కొంతమంది పోలీసులు వైసీపీ గుండాల మాదిరి ప్రవర్తిస్తున్నా ఉన్నత స్థాయి పోలీసులు వారిపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 

Updated Date - 2022-01-16T17:45:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising