ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ చేరుకున్న తెలుగు విద్యార్థులు

ABN, First Publish Date - 2022-03-05T17:45:15+05:30

ఉక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. ఈరోజు 145 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. ఈరోజు 145 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. నాలుగు ప్రత్యేక విమానాల్లో ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి ఏపీ(83), తెలంగాణ(62) మంది విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ వచ్చిన విద్యార్థులకు ఏపీ, తెలంగాణభవన్‌లో అధికారులు వసతి, భోజన ఏర్పాట్లు చేశారు. సాయంత్రం విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు ఏపీ, తెలంగాణభవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-03-05T17:45:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising