ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ వైఫల్యం వల్లే మరణాలు: శైలజానాథ్

ABN, First Publish Date - 2022-03-17T00:42:37+05:30

ప్రభుత్వ వైఫల్యం వల్లే కల్తీసారా మరణాలు సంభవించాయని ఏపీసీసీ చీఫ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: ప్రభుత్వ వైఫల్యం వల్లే కల్తీసారా మరణాలు సంభవించాయని ఏపీసీసీ చీఫ్‌ శైలజానాథ్ అన్నారు. కల్తీసారా బాధితులను ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. నాటుసారా లేదని ప్రభుత్వం అంటోందని, మరి సారా అమ్ముతున్నట్లు 30 మందిపై కేసులు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెం ఘటనపై జ్యుడీషియల్ విచారణ చేయించాలన్నారు. శవ రాజకీయాలు చేసే అలవాటు వైసీపీకి ఉందని, కాంగ్రెస్‌కు కాదని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-17T00:42:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising