ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉండవల్లిలో రైతులతో CRDA చర్చలు

ABN, First Publish Date - 2022-06-15T19:54:28+05:30

తాడేపల్లి మండలం ఉండవల్లిలో కరకట్ట రోడ్డు విస్తరణ బాధిత రైతులతో సీఆర్డీఏ చర్చలు నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తాడేపల్లి మండలం ఉండవల్లిలో కరకట్ట రోడ్డు విస్తరణ బాధిత రైతులతో సీఆర్డీఏ చర్చలు నిర్వహించింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. గజానికి రూ.5 వేలు ఇచ్చేందుకు సిద్ధమని సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు. అయితే గజానికి రూ. 10 వేలు ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే రోడ్డు విస్తరణ పనులను అడ్డుకుంటామన్న రైతులు స్పష్టం చేశారు. దీంతో సీఆర్డీఏ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. 

Updated Date - 2022-06-15T19:54:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising