ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో ప్రజలకు కష్టాలు పెరిగాయి: Madhu

ABN, First Publish Date - 2022-06-06T16:18:06+05:30

వైసీపీ పాలనలో ప్రజలకు కష్టాలు పెరిగాయని సీపీఎం నేత మధు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: వైసీపీ పాలనలో ప్రజలకు కష్టాలు పెరిగాయని సీపీఎం నేత మధు(Madhu)  అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ, బీజేపీ ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. జులై 11న కలెక్టరేట్లను ముట్టడిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్  కష్టాలకు కారణమైన బీజేపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) జత కట్టడం దారుణమని మండిపడ్డారు. ముందస్తు ఎన్నికల పేరుతో జగన్ ప్రజా సమస్యలను తీర్చడం మానేసి  ప్రజల దృష్టిని దారి మళ్ళిస్తున్నారన్నారు. కాంట్రాక్టు ,అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వైసీపీ పాలనలో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వైసీపీ నాయకులు విశాఖలో భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. భూఅక్రమణలపై  ఆందోళన నిర్వహిస్తామన్నారు. ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్‌లు చేయడం దుర్మాగమైన చర్య అని మధు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2022-06-06T16:18:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising