ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలను మోపవద్దు: Madhu

ABN, First Publish Date - 2022-07-02T16:09:57+05:30

ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలంటూ వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. బస్టాండు ప్రధాన ద్వారం వద్ద ధర్నాలో సీపీఐ రామకృష్ణ(CPI Ramakrishna),

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayawada : ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలంటూ వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. బస్టాండు ప్రధాన ద్వారం వద్ద ధర్నాలో సీపీఐ రామకృష్ణ(CPI Ramakrishna), సీపీఎం మధు(CPM Madhu), ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. సీఎం జగన్(CM Jagan) మాటలకు, చేతలకు పొంతనే ఉండటం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలపై జగన్ ప్రభుత్వం భారాలు మోపిందన్నారు. ఆర్టీసీ ఛార్జీలు(RTC charges) పెంపును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలను మోపవద్దన్నారు. ప్రధాని మోదీ(PM Modi)కి దాసోహమై ఏపీలో జగన్ పాలన చేస్తున్నారని మధు పేర్కొన్నారు. ప్రతిపక్ష టీడీపీ(TDP), జనసేన(Janasena) కూడా కేంద్రం తప్పులను ప్రశ్నించలేక పోతోందన్నారు. జనంతో జనసేన అన్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రజల పక్షాన పోరాడాలన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేనలు బీజేపీ నిర్ణయాలపై నిరసన తెలపాలన్నారు. వైసీపీ పాలనలో జగన్ రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చారన్నారు. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించకపోతే రాష్ట్ర బంద్‌కి పిలుపునిస్తామన్నారు. జనసేన, టీడీపీ కూడా రోడ్ల మీదకు వచ్చి ఉద్యమించాలని మధు పేర్కొన్నారు.

Updated Date - 2022-07-02T16:09:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising