ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‎కు సీపీఐ రామకృష్ణ లేఖ

ABN, First Publish Date - 2022-02-05T13:47:33+05:30

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సీఎం జగన్‎మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 7వ తేదీ నుండి రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు సిద్ధమవుతున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‎మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. ఈ నెల 7వ తేదీ నుండి రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు సిద్ధమవుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అశుతోష్ మిశ్రా ఇచ్చిన పీఆర్సీ నివేదికను బయట పెట్టకపోవడం అప్రజాస్వామికమని ఆరోపించారు. ‘‘శాంతియుతంగా విజయవాడలో జరిగే ర్యాలీని భగ్నం చేసేందుకు మీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసిందని, అయినప్పటికీ భారీ ఎత్తున ఛలో విజయవాడ జయప్రదమైందని లేఖలో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరే స్వయంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలి’’ అని రామకృష్ణ లేఖలో వెల్లడించారు.

Updated Date - 2022-02-05T13:47:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising