ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పద్మశ్రీ ఆవార్డుల్లో ఏపీ బూతుల మంత్రులను చేర్చాల్సింది: నారాయణ

ABN, First Publish Date - 2022-01-26T19:34:04+05:30

కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ ఆవార్డుల్లో ఏపీ బూతుల మంత్రులను చేర్చాల్సిందని పేర్కొంటూ సీపీఐ నారాయణ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ ఆవార్డుల్లో ఏపీ బూతుల మంత్రులను చేర్చాల్సిందని పేర్కొంటూ సీపీఐ నారాయణ ఓ వీడియో విడుదల చేశారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలకు సీఎం బాధ్యత వహించాలన్నారు. ఏపీ మంత్రులు బస్టాండ్‌ల్లో మాట్లాడే భాష కంటే హీనంగా మాట్లాడుతున్నారన్నారు. భారతదేశ చరిత్రలో ఏపీ అప్రతిష్ట పాలవుతోందని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2022-01-26T19:34:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising