ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడను పోలీసుల వలయంలో ఉంచటం తగునా?: Ramakrishna

ABN, First Publish Date - 2022-04-25T14:49:50+05:30

రాష్ట్ర పోలీసులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్ర పోలీసులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విరుచుకుపడ్డారు. విజయవాడను పోలీసుల వలయంలో ఉంచటం తగునా అని ప్రశ్నించారు. విజయవాడలోని రైల్వే స్టేషన్, బస్టాండ్‌తో సహా పలు ప్రాంతాల్లో వందలాది మంది పోలీసులను మోహరింప చేశారన్నారు. ముళ్ల కంచెలు వేశారని తెలిపారు. శాంతియుత నిరసనలకు కూడా అనుమతించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమా? పోలీస్ రాజ్యమా? అని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-04-25T14:49:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising