ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramakrishna: అమరావతి రైతుల పాదయాత్రను ఆపే దమ్ముందా బొత్స

ABN, First Publish Date - 2022-09-27T14:07:59+05:30

అమరావతి రైతుల పాదయాత్ర గురించి మంత్రి బొత్స వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అమరావతి రైతుల పాదయాత్ర (Amravati farmers padayatra) గురించి మంత్రి బొత్స (Botsa satyanarayana) వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (Ramakrishna) ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటతప్పి - మడమతిప్పే మీలాంటి మోసగాళ్లకు అమరావతి రైతుల త్యాగాలు కనబడవన్నారు. అమరావతి రైతుల పాదయాత్రను ఆపే దమ్ముందా బొత్స (AP Minister) అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం (YCP Government) అమరావతికి వ్యతిరేకం కాబట్టే పదేపదే మూడు రాజధానుల ప్రస్తావన తెస్తున్నారన్నారు. విశాఖను ముంబైలా చేస్తామనడం ‘‘ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు’’గా ఉందని రామకృష్ణ యెద్దేవా చేశారు. 

Updated Date - 2022-09-27T14:07:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising