ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రూప్-1 అభ్యర్థుల ఎంపికలో అవకతవకలపై విచారణ జరపాలి: Ramakrishna

ABN, First Publish Date - 2022-05-31T13:59:20+05:30

గ్రూప్-1 అభ్యర్థుల ఎంపికలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గ్రూప్-1 అభ్యర్థుల ఎంపికలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy)కి ఆయన లేఖ రాశారు. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1లో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. గ్రూప్-1లో అవకతవకల వల్ల ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందన్నారు. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల పేపర్లను తిరిగి సమగ్ర మూల్యాంకనం జరిపి, అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 


Updated Date - 2022-05-31T13:59:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising