ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేటీఆర్‌ వ్యాఖ్యలపై జగన్ స్పందించాలి: Ramakrishna

ABN, First Publish Date - 2022-04-30T13:18:10+05:30

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి పట్ల  తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోడ్లు గుంతలు పడి అధ్వానంగా ఉన్న పరిస్థితి వాస్తవమా కాదా? అని ప్రశ్నించారు. ‘‘ఏపీలో కరెంట్ చార్జీలు పెంచి, కరెంట్ కోతలు విధిస్తున్న సంగతి నిజమా కాదా?.. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాలను అటకెక్కించారా లేదా?... పారిశ్రామిక రంగంలో వీసమంతయినా అభివృద్ధి ఉందా?.. ప్రజలపై ఆస్తి, నీటి, చెత్త పన్నుల పెను భారాలు, ఆర్టీసీ బస్ చార్జీల భారాలు మోపారా లేదా? అంటూ రామకృష్ణ ప్రశ్నల వర్షం కురిపించారు. 

Updated Date - 2022-04-30T13:18:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising