ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో చార్జీల పెంపు సరికాదు: Ramakrishna

ABN, First Publish Date - 2022-01-07T17:17:12+05:30

సంక్రాంతి పండుగ వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనంగా చార్జీలు పెంచడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సంక్రాంతి పండుగ వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనంగా చార్జీలు పెంచడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లు హైదరాబాద్ - విజయవాడకు రూ.3వేలు, హైదరాబాద్ - విశాఖకు రూ.5వేలు చార్జీలను వసూలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ ఆర్టీసీ సర్వీసుల్లో చార్జీలను పెంచలేదని తెలిపారు. తెలంగాణ తరహాలో ఏపీఎస్ఆర్టీసీలో కూడా సాధారణ చార్జీలు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల దోపిడీని నియంత్రించాలని రామకృష్ణ అన్నారు. 

Updated Date - 2022-01-07T17:17:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising